కోల్కతా: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు భౌతిక దూరం అమలు, మత సమావేశాల నివారణ తదితర అంశాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం మమతా బెనర్జీకి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి పారామిలిటరీ దళాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdAwIJ
మమతా బెనర్జీ! మీకు చేతకాకుంటే కేంద్రాన్ని అభ్యర్థించు: గవర్నర్ తీవ్రస్థాయి విమర్శలు
Related Posts:
ఎన్టీఆర్ అభిమానులను ఏడిపిస్తోందా..? ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: టిడిపి లో కొత్త టెన్షన్వర్మ ముందే హెచ్చరించారు. అలాగే ట్రైలర్ రిలీజ్ చేసారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చరిత్రలో జరిగిన సన్నివేశాలను కళ్లకు కట్టారు. ఈ ట… Read More
మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచో… Read More
బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డ… Read More
12వ తరగతి పాసైన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవద్దు: మోడీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మహాకూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వైపు విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. 12వ తరగతి పాస్ అయ… Read More
యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టితెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసిం… Read More
0 comments:
Post a Comment