న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్డైన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాలు లేక ఇబ్బందులు పడిన విషయం చూశాము. ఇక విమానాలు రద్దు కావడంతో దేశ నలుమూలలా విదేశీయులు చిక్కుకుపోయారు. కొందరిని కేంద్రం గుర్తించి కొద్దిరోజుల క్రితం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkXOhi
భారత్లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రం
Related Posts:
సుమలతకు భర్త చచ్చాడనే బాధ లేదు: సీఎం ఫైర్, ఇదే మీ సంస్కారం, మహిళలు అంటే !బెంగళూరు: కర్ణాటకలో ఏ లోక్ సభ నియోజక వర్గంలో లేని ఎన్నికల వేడి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ… Read More
ఏపి లో వైసిపి గెలుస్తుంది: జగన్..చంద్రబాబుకు షాక్..ఎలా : ఎన్నికల వేళ కేటీఆర్ సంచలనం..!ఏపి లో ఎన్నికల వేళ..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ యస్ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబ… Read More
ఎమ్మెల్యేలను గెలిపించుకోలేక పోతే టీటీవి భవిత ఏంటి..? దినకరన్ నెగ్గుతారా.? తగ్గుతారా..?మన్నార్ గుడి మనుషుల భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, … Read More
లోకసభ ఎన్నికలు 2019: అరకు నియోజకవర్గం గురించి తెలుసుకోండిఏపిలో 2009 లో ఎస్టీ నియోజకవర్గం గా రూపాంతరం చెందింది అరకు. విజయనగరం-తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కలిపి అరకు ఎస్టీ నియ… Read More
చౌకీదారో, టేకీదారో కాదు ఇమామ్దార్ కావాలి : ములుగుసభలో కేటీఆర్ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి … Read More
0 comments:
Post a Comment