హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) జన్ధన్ ఖాతాల విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన రూ. 16 కోట్లకుపైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEW1H1
Tuesday, April 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment