Sunday, April 5, 2020

కరోనా: ప్రమాదం అంచున ఇండియా.. రంగంలోకి ఆర్మీ.. షాకింగ్ ఫిగర్స్.. ఏం జరుగుతోంది?

''నా తలరాత దేవుడే నిర్ణయించాడు.. తన దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు''.. ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని, స్వదేశం సౌతాఫ్రికాలో చనిపోయిన ఓ మతగురువు చివరి మాటలివి. ఆననొక్కడేకాదు, అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా 'చావులకు సిద్ధంగా ఉండండి'అని ప్రజలకు పిలుపునిచ్చింది. అడ్డూఅదుపు లేకుండా మహమ్మారి కరోనా సృష్టిస్తోన్న విలయాన్ని, బలితీసుకుంటున్న జనాన్ని చూస్తే, ఎంతటివాళ్లైనా షాక్ తినాల్సిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXhFC2

Related Posts:

0 comments:

Post a Comment