దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 25మంది మరణించారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక యూపీలో కూడా కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yEOCEN
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment