కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ కు విన్నపాలు చేశారు . లేఖలు సైతం రాశారు . ఇక తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGtY5N
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment