అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. ఇప్పటి వరకు 6 మరణాలు సంభవించాయి. శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో గుంటూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4Xeom
Friday, April 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment