ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10700 గ్రామ వాలంటీర్లు లేదా వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 మే,2020 సంస్థ పేరు: గ్రామ సచివాలయంపోస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35deTXb
Friday, April 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment