Thursday, March 5, 2020

Nirbhaya case: దోషులకు అదే చివరి రోజు కావాలి, ఛాన్సుంటే వారి చావును చూస్తా: నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు తేదీ(మార్చి 20)ని ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష అమలుపై ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిర్భయ తల్లి స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wzjAgl

Related Posts:

0 comments:

Post a Comment