బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీలను ఓన్ చేసుకొనేందుకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి మోపిదేవి వెంకటరమణ ఫైరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Il5SAH
ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..
Related Posts:
చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు ...బాబు అరుపులు , కేకలు వర్కవుట్ కాలేదేమోసార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన , రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రత్యక్షంగా ఏపీ ఎన్నికల్లో పోటీ చెయ్… Read More
పాకిస్తాన్, బైసాకి ఉత్సవాల్లో ఇండియన్స్ ,ప్రత్యేక రైలులో పయనంన్యూఢిల్లీ : ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొన… Read More
చంద్రబాబుకు మద్దతిచ్చిన కేఏ పాల్ .. బాబు కోసం ఢిల్లీ వెళ్ళిన పాల్ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఈసీ తీరుపై మండిపడ్డారు .ఆంధ్ర ప్ర… Read More
హైదరాబాద్లో మోస్తరు వర్షం : పలుచోట్ల కరెంట్ కట్హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. భానుడి భగభగలతో అల్లాడిన జనానికి చల్లని గాలితో కాస్త ఉపశమనం లభి… Read More
ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జర… Read More
0 comments:
Post a Comment