ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాకిచ్చింది. రాజధాని తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని.. రాజ్యాంగపరంగానూ రాజధాని మార్పు అసాధ్యమని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లడిన సుజనా చౌదరి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vGjtjc
Thursday, March 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment