Thursday, March 5, 2020

సీఎం జగన్‌కు బీజేపీ భారీ షాక్.. రాజధాని తరలింపు అసాధ్యం.. అమరావతి కోసం జేపీ నడ్డా దీక్ష ..

ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాకిచ్చింది. రాజధాని తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని.. రాజ్యాంగపరంగానూ రాజధాని మార్పు అసాధ్యమని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లడిన సుజనా చౌదరి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vGjtjc

0 comments:

Post a Comment