ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాకిచ్చింది. రాజధాని తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని.. రాజ్యాంగపరంగానూ రాజధాని మార్పు అసాధ్యమని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లడిన సుజనా చౌదరి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vGjtjc
సీఎం జగన్కు బీజేపీ భారీ షాక్.. రాజధాని తరలింపు అసాధ్యం.. అమరావతి కోసం జేపీ నడ్డా దీక్ష ..
Related Posts:
మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే, మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్, ముంబైలో కలకలం !ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లక్సీలు ముంబై నగరంలో కలకలం రేపాయి. శివసేన కార్యకర్తలు ముంబై నగరంత… Read More
అసలు చర్చలే జరగలేదు... ఆర్టీసీ జేఏసీఆర్టీసీ కార్మికులు మరియు అధికారుల మధ్య చర్చలే జరగలేదు. అధికారుల మమ్మల్ని నిర్భంధంలో పెట్టి చర్చలు జరపాలని చూశారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. కోర్టు… Read More
హైదరాబాద్లో విదేశీ సెక్స్ రాకెట్: ఉపాధి అంటూ బంగ్లా యువతులతో వ్యభిచారం, రంగంలోకి ఎన్ఐఏహైదరాబాద్: ఇటీవల కాలంలో నగరంలో పలు సెక్స్ రాకెట్లను ఛేధించిన పోలీసులకు తాజాగా మరో భారీ సెక్స్ రాకెట్ సవాల్ విసిరింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న … Read More
సోషల్ వైరల్ ..బోద్దింకలను చంపబోతే ఏం జరిగిందో చూడండి... వీడియోఎలుకలున్నాయని ఇళ్లును తగలబెట్టుకున్నాడట వెనకటికి ఓ సామేత ఉండేది. అచ్చం ఇలాంటీ సంఘటనే సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది. ఇంట్లో బొద్దింకలు ఉన్నాయని ఓ వ… Read More
TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టుటీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమా… Read More
0 comments:
Post a Comment