న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన దుర్మార్గులు.. ఇప్పుడు శిక్షను తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేరం చేసినప్పుడు లేని భయం.. శిక్ష అనుభవించేందుకు మాత్రం కలుగుతోంది ఆ కామాంధులకు. తమకు విధించిన మరణశిక్షను తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెదుకుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjSDZ9
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment