Tuesday, March 17, 2020

రాజ్యసభకు ఎందుకు వెళ్లాలనుకున్నానో ప్రమాణస్వీకారం అయ్యాక చెబుతా: జస్టిస్ రంజన్ గొగోయ్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన కొద్ది గంటలకే పలు రాజకీయ పార్టీలు ఆయనపై విమర్శలకు దిగాయి. అయితే రాష్ట్రపతి కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని అడిగినప్పుడు ఆ ఆఫర్‌ను ఎందుకు తీసుకున్నానో త్వరలో చెబుతానని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. బుధవారం రోజున ఢిల్లీకి వెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Xq1Y4

Related Posts:

0 comments:

Post a Comment