దేశంలోనే అత్యధిక విద్యావంతులు, అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో రాజకీయాలు కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనం భిన్నమైన తీర్పును ఇస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కచ్చితంగా ఓడిపోయి.. ప్రతిపక్షం అధికారంలోకి రావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే ఈ సారి మాత్రం సంచలనం నమోదు కాబోతోందని సర్వేలు చెబుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sDdp3p
Monday, January 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment