భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న రెబల్ ఎమ్మెల్యేల సంంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38FQwBn
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment