మధ్యప్రదేశ్ బీజేపీపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తోందని తెలిపారు. దిగ్విజయ్ కామెంట్లను ప్రతిపక్ష బీజేపీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆధారాలు ఉంటే బహిరంగ పరచాలని డిమాండ్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vuswn6
Digvijaya singh: ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ కుట్ర..? ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు..?
Related Posts:
అయిదేళ్లయినా సమస్యలే: ఒకరి కళ్లలో ఒకరు చూడలేరు: రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఏపి విభజన అంశంలో తలెత్తిన స… Read More
తగ్గిన దేశ ఆర్థిక ప్రగతి : ఐదేళ్లలో కనిష్టానికి చేరిన వృద్ధిన్యూఢిల్లీ : 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ ఆర్థిక ప్రగతి మందగించింది. దిగువ ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడి మరియు మ్యూట్ ఎగుమతులు ప… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ? 2014, 2018 ఆస్తుల్లో భారీ తేడాలు ఎందుకని నోటీసులు ?న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014, 2018 మధ్య ఆస్తుల్లో భారీ తేడాలపై నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.… Read More
మనస్సు మారేందుకు కారణమేంటీ ? వాటితోనే మనస్సు చలించిపోతోందా ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సహజత్వానికీ, అహంకారానికీ మధ్య తేడా అంతా మనసులో జనించే కోరికలోనే ఉం… Read More
కేజ్రీవాల్పై దుండగుడి ���ాడి : ప్రచారం చేస్తుండగా ఘటన, తొమ్మిదోసారి అటాక్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతినగర్ రోడ్ షోలో పాల్గొన్న సమయ… Read More
0 comments:
Post a Comment