Monday, March 2, 2020

Digvijaya singh: ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ కుట్ర..? ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు..?

మధ్యప్రదేశ్ బీజేపీపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తోందని తెలిపారు. దిగ్విజయ్ కామెంట్లను ప్రతిపక్ష బీజేపీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆధారాలు ఉంటే బహిరంగ పరచాలని డిమాండ్ చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vuswn6

Related Posts:

0 comments:

Post a Comment