న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందు మరోసారి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుపుతూ తన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ను విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HBrh9
నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?
Related Posts:
సీఎం జగన్పై నిమ్మగడ్డ బాంబు.. ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ.. వైసీపీపై సంచలన ఆరోపణలు..''ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిపించేందుకు ప్రయత్నిస్తున్న నాపై కొందరు కావాలని కక్షగట్టినట్లు అనిపిస్తోంది. చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్య… Read More
మైనర్ బాలికలైన అక్కా చెల్లెళ్ళపై ఐదుగురు కామాంధుల అత్యాచారం ... వారిలో ముగ్గురు మైనర్లుబాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా అవి బాలికలను కాపాదలేకపోతున్నాయి . కామాంధులకు ఉరిశిక్ష వేసినా,నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా,ఎన్ కౌంటర్ లు చేస… Read More
తెలంగాణలో మరో పాజిటివ్..? రామగుండంలో ఆ రైలు దిగిన వ్యక్తికి కరోనా..కరోనా.. కరోనా.. కరోనా.. రాష్ట్రంలో,దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు.. … Read More
ఏపీలో తొలగిన ఎన్నికల కోడ్.. ఆ అధికారులపై జగన్ సర్కారు చర్యలు తీసుకుంటుందా ?ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు అనేక మలుపులు తిరుగుతూ చివరికి వాయిదా పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికల వాయిదాను ఎన్నికల ప్రధానాధికారి న… Read More
‘కరోనా’ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించొద్దు: విమానాల రద్దు కోసం కేంద్రానికి ఈటెల వినతిహైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తె… Read More
0 comments:
Post a Comment