న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందు మరోసారి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుపుతూ తన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ను విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HBrh9
నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?
Related Posts:
తిరుపతిలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి, మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారంతిరుపతి: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. అలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్న… Read More
చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట త… Read More
ఎన్హెచ్ఆర్సీ వద్దకు దిశ తల్లిదండ్రులుదిశ నిందితుల ఎన్కౌంటర్పై రెండు రోజులుగా విచారణ జరుపుతున్న బృందం దిశ తల్లిదండ్రుల వద్ద కూడ సమాచారం సేకరించనుంది. వారి స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చ… Read More
వారించినా వినలేదుగా: మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమజంట: ముద్దులతో ముచ్చట్లు..!న్యూఢిల్లీ: పీక్ అవర్స్ లో మెట్రో రైలు ఎలా ఉంటుంది? ఎక్కే, దిగే ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. నిల్చోవడానికి కూడా స్థలం లభించనంతగా క్రిక్కిరిసిపోయి … Read More
సీఎం జగన్ కు సొంత ఎంపీ టెన్షన్ :కేవీపీ నివాసంలో 300మందికి విందు:ఢిల్లీలో సాయిరెడ్డిని మించిపోయేలా..సొంత పార్టీ ఎంపీ వ్యవహార శైలి ముఖ్యమంత్రి జగన్ కు అంతు చిక్కటం లేదు. వైసీపీ ఎంపీగా ఉంటూనే..బీజేపీతో సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలు చేస… Read More
0 comments:
Post a Comment