యూరప్, అమెరికా దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మనదగ్గర వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) జరుగుతున్నదని, దాన్ని బట్టి స్టేజ్-3లోకి ప్రవేశించినట్లేనని రిపోర్టులు రావడంతో జనం ఒక్కసారిగా ఉలికకిపడ్డారు. ఇప్పటికే కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో భయానక మెసేజ్ లు చూస్తోన్న ప్రజలు.. ఇప్పుడు స్టేజ్-3 లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3byoIR9
Sunday, March 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment