Thursday, March 12, 2020

Coronavirus:బెంగళూరు ఐటీ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదు, ప్రభుత్వం ఆర్దర్ !

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో బెంగళూరు సాఫ్ట్ వేర్ కంపెనీలు (ఐటీ) వారి ఉద్యోగులను విదేశాలకు పంపించరాదని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. కర్ణాటకలో కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xxyhBj

Related Posts:

0 comments:

Post a Comment