టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కరణం బలరాం చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆయన కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు . కానీ ఆయన వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి తమ మద్దతు తెలిపిన కరణం బలరాం పార్టీలో చేరలేదు. ఆయన కుమారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cSECYd
వైసీపీలో చేరిన కరణం వెంకటేష్... వెనక్కు తగ్గిన బలరాం .. రీజన్ ఇదే
Related Posts:
సర్పంచుల నుంచి \"పైసా వసూల్\"..! పోలీసుల అదుపులో \"అఘోరాలు\" (వీడియో)కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే… Read More
జగన్ తో అవంతి భేటీ..! : విశాఖ వైసిపి నేతలకు పిలుపు: ఆ సీటు పైనే షరతు..!టిడిపిలో మరో వికెట్ పడుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివా సరావు ఈ రోజు జగన్ ను కలవనున్నారు… Read More
ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పో… Read More
కొరకరాని కొయ్యగా పంచాయతీ కార్యదర్శుల భర్తీ..! టెక్నికల్ కమిటీకి అప్పజెప్పాలన్న కోర్ట్ ..!హైదరాబాద్ : పంచాయితీ కార్యదర్శుల నియామకాల పట్ల న్యాయస్థానం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నియాకాల్లో తలెత్తుతున్న పొరపాట్లను అదిగమించే… Read More
యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టితెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసిం… Read More
0 comments:
Post a Comment