టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కరణం బలరాం చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆయన కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు . కానీ ఆయన వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి తమ మద్దతు తెలిపిన కరణం బలరాం పార్టీలో చేరలేదు. ఆయన కుమారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cSECYd
Thursday, March 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment