రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడాది కూడా పట్టుమని 10వేల కోట్లు ఇవ్వలేదని, మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతయ్యే పరిస్థితి నెలకొందని ఎద్దేవా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5RtAd
మోదీని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. కాంగ్రెస్కు తాతలా బీజేపీ తయారైంది.. అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
Related Posts:
బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నంహైదరాబాద్ : ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. జగదాంబ తల్లిని కొలిచి మొక్కుతూ భక్తిపారవశ్య… Read More
బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్లో కాల్చుకోవడం సంచలనం కలిగించింద… Read More
బ్యాంకుల మాయాజాలం..! ఇచ్చింది లక్ష.. కట్టమన్నది కోటి... ఎందుకో, ఎక్కడో తెలుసా..!!కరీంనగర్ : కూతురి పెళ్లి ఉంది కదా అని లోన్ కోసం వెళితే అతనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పటికే తీసుకున్న లోన్ కట్టాలని చెప్పారు .. అయితే ఆ… Read More
ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభ… Read More
గోదావరి జిల్లాలకు ఆ ఇద్దరే: అనంత బాధ్యతలు పెద్దిరెడ్డికే: మంత్రులకు జగన్ కొత్త బాధ్యతలు..ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 13 మందికి కొత్త బాధ్యతలు అప్పగించా రు. ఇందులోనూ రాజకీయ వ్యూహాలతో నిర్ణ… Read More
0 comments:
Post a Comment