Thursday, March 12, 2020

మోదీని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. కాంగ్రెస్‌కు తాతలా బీజేపీ తయారైంది.. అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్

రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడాది కూడా పట్టుమని 10వేల కోట్లు ఇవ్వలేదని, మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతయ్యే పరిస్థితి నెలకొందని ఎద్దేవా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5RtAd

Related Posts:

0 comments:

Post a Comment