ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్ధుల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే ప్రామాణికంగా ఈ ఎంపికలు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ఈసారి ఖాళీ అయ్యే నాలుగు సీట్లు వైసీపీకే ఏకగ్రీవంగా దక్కనున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PVnPd
Thursday, March 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment