హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా తోడైతేనే ఈ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3begvBw
Monday, March 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment