Sunday, March 22, 2020

తెలంగాణ లీడర్లే టార్గెట్?: భీకర ఎన్‌కౌంటర్లో 17 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆదివారం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/396Bt3L

Related Posts:

0 comments:

Post a Comment