తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్- 19) ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు. భారత్ లోని ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని తెలుసుకున్న కేరళ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అక్కడి ప్రభుత్వం దృవీకరించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJVp78
Saturday, March 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment