తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్- 19) ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు. భారత్ లోని ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని తెలుసుకున్న కేరళ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అక్కడి ప్రభుత్వం దృవీకరించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJVp78
కేరళలో మరో వైరస్, ఇప్పుడే కరోనా భయం, హై అలర్ట్ ,కోళ్ల కథ క్లోజ్, చిల్లీ చికెన్, కబాబ్ అంటే హడల్!
Related Posts:
ఎన్నాళ్లకెన్నాళ్లకు .. యడ్డీ మంత్రివర్గానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్బెంగళూరు : కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కావస్తోన్న మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. ఇప్పటికే నాలుగుసార్లు క్యాబినెట్ సమావేశాన్ని సీఎం… Read More
అలర్ట్.. అలర్ట్.. స్వైన్ ఫ్లూ ప్రబలే అవకాశం ఉంది.. అప్రమత్తంగా ఉండాలన్న కేరళ అధికారులుతిరువనంతపురం : దేవభూమి కేరళలో వర్షం సృష్టించిన బీభత్సంతో విలవిలలాడిపోతోంది. వరదనీటితో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరిపోయంది. కొన్ని ఇళ్లు అయితే కుప్పకూలి… Read More
కశ్మీర్లో మరోసారి అలజడి.. పది కార్లు ధ్వంసంరీనగర్ : నివురుగప్పినా నిప్పులా మారిన కశ్మీర్లో ఆందోళనకారులు రహదారులపైకి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సుందర కశ్మీర్లో అలజడి సృష్టిం… Read More
మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో … Read More
ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్ల నియామకంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది… Read More
0 comments:
Post a Comment