విజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానం దర్శనాలతో పాటు అన్ని వ్యవహారాల్లో సమూల మార్పులు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ తరహాలో దుర్గమ్మకు కొత్తగా బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు డోనర్స్ సెల్ ఏర్పాటు, సంప్రదాయ దుస్తుల్లోనే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TyjHlI
Saturday, March 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment