విజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానం దర్శనాలతో పాటు అన్ని వ్యవహారాల్లో సమూల మార్పులు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ తరహాలో దుర్గమ్మకు కొత్తగా బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు డోనర్స్ సెల్ ఏర్పాటు, సంప్రదాయ దుస్తుల్లోనే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TyjHlI
తిరుమల వెంకన్న బాటలో బెజవాడ దుర్గమ్మ: తొలిసారి బ్రేక్ దర్శనాలు, సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనం
Related Posts:
అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ మౌనం వెనుక రహస్యమేమిటి: ఎయిర్ స్ట్రైక్స్పై మాయావతిలక్నో: పుల్వామా దాడి అనంతరం, పాక్ భూభాగంలోకి వెళ్లి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 (ఎయిర్ స్ట్రైక్)లో 250 మంది తీవ్రవాదులు మృతి చెందార… Read More
అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానంఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు సహా మొత్తం 44 మంది ఉగ్రవ… Read More
ఏపీ డీజీపీ కి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ... ఆయన అక్రమ నిర్మాణం కూల్చివేతఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ షాక్ ఇచ్చింది. ఆయన ఇంట్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ప… Read More
ఏపీ సరిహద్దుల్లో భారీ నగదు పట్టివేత ... ఎంతో తెలుసా ఎన్నికల కాలం వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు అన్న అంచనాలను సైతం వేశారు ఎన్నికల అధికారులు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగ… Read More
లోక్సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమైంది. 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది… Read More
0 comments:
Post a Comment