న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. అయితే స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారానే ఈ మహమ్మారిని పారదోలచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కరోనావైరస్ మహమ్మారిపై విజయం సాధించొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనలేదు. ప్రస్తుతం కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు క్లినికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blC5UU
కరోనావైరస్ చికిత్సకు ట్రంప్ చెప్పిందే సూచించింది ICMR,ఆ మెడిసినే విరుగుడట..!
Related Posts:
150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్… Read More
ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ.. పాయింట్ 8 శాతం తగ్గిన వృద్ధిన్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ… Read More
భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు… Read More
అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటేన్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... … Read More
గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ… Read More
0 comments:
Post a Comment