అమరావతి: గ్రామ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్కు నోటి దూల ఎక్కువైందని.. అతన్ని కరోనా క్వారంటైన్లో పెట్టాలని విజయసాయి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38n8yIu
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment