బెంగళూరు: ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించిన ఉదంతం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. జీసస్ విగ్రహాన్ని తొలగించడానికి స్థానిక క్రైస్తవులు అడ్డుపడినప్పటికీ.. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3asGcOA
అక్రమ నిర్మాణం: జీసస్ విగ్రహం.. శిలువ తొలగింపుపై దుమారం
Related Posts:
ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మద్దతిస్తానంటే: జగన్ కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీఅమరావతి/హైదరాబాద్: అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 175 మంది త… Read More
వామ్మో కిచిడీలో పాము... చిన్నారులు తిని ఉంటే పరిస్థితి ఏమవును..?నాందేడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చిన్న పిల్లల ఆరోగ్యాలు ఎవరికీ పట్టడం లేదు. వచ్చామా, మనకప్పగించిన బాధ్యతలు పూర్తి చే… Read More
సీపీయస్ చట్టం రద్దు చేయాలి : బంద్ ను విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి..!సీపీయస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మద్దతు ప్రకటించారు. వారిని అరెస్ట్ చేయ… Read More
ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం : సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన : అరెస్ట్..!కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ను నిరసిస్తూ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తం గా సీపియస్ ఉద్యోగులు ఎం… Read More
ఉన్నది లేనట్టు..! లేనిది ఉన్నట్టు..! అమెరికా ఫేక్ యూనివర్సిటీ పచ్చి మోసాలు..!!డెట్రాయిట్/హైదరాబాద్ : నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీస… Read More
0 comments:
Post a Comment