బెంగళూరు: ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించిన ఉదంతం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. జీసస్ విగ్రహాన్ని తొలగించడానికి స్థానిక క్రైస్తవులు అడ్డుపడినప్పటికీ.. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3asGcOA
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment