న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఇక ఉరిశిక్ష తప్పదు. తాజాగా నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PMSDwG
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment