తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్రావు భావోద్వేగంతో ప్రసంగం చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ లాంటి వ్యాఖ్యలతోపాటు పేద ప్రజలు, రైతులు గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించి ఆకట్టుకొన్నారు. మంత్రి హారీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ముగింపు సందర్భంగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vG1v0m
ఎన్నికలు ముగిసాయి.. ఇక మిగిలిన టార్గెట్ అదే.. మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు
Related Posts:
వైపిపి లోకి ఎన్టీఆర్ కుమార్తె : తనయుడి స్థానం ఖరారు : ఎంపి సీటు పైనే పీటముడి..!వైసిపి లో నందమూరి వారసురాలి ఎంట్రీ. వైసిపి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి. ఇప్పటికే కుమారుడి సీటు కోసం మంత నాలు. అసెంబ్లీ సీటు పై స్పష్టత. ఎంపి సీ… Read More
'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదే… Read More
సీబీఐలో కీలక పరిణామాలు: ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా, రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బన్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం నాడు … Read More
ఏపీలో బీజేపీకి మరో షాక్: ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానంటే... విష్ణుకుమార్ రాజు సంచలనంవిశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, ఏపీలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాం… Read More
జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన డేరాబాబాకొన్ని నెలలుగా సైలెంట్గా సాగిన డేరాబాబా కేసు విచారణలో ముందడుగు పడింది. 2002లో ఓ జర్నలిస్టు హత్యకు సంబంధించినే కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబాను… Read More
0 comments:
Post a Comment