తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్రావు భావోద్వేగంతో ప్రసంగం చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ లాంటి వ్యాఖ్యలతోపాటు పేద ప్రజలు, రైతులు గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించి ఆకట్టుకొన్నారు. మంత్రి హారీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ముగింపు సందర్భంగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vG1v0m
ఎన్నికలు ముగిసాయి.. ఇక మిగిలిన టార్గెట్ అదే.. మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు
Related Posts:
టీఆర్ఎస్ కు ఓటెయ్యకుంటే కుక్కలు కూడా చూడవా ? నిన్న ఎర్రబెల్లి నేడు తుమ్మల జులుంటిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ… Read More
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారటకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద వల్లమాలిన అభిమానం పుట్టుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీల… Read More
వివేకాను క్రూరంగా హింసించి..హత్య : వెలుగు లోకి కీలక అంశాలు : తొలుత ప్రవేశించిన వారే..!వైయస్ వివేకానంద రెఢ్డిని అత్యంత క్రూరంగా హింసించి..హత్య చేసారు. వివేకా మృత దేహాన్ని తొలుత చూసిన ఆ ముగ్గురుని పోలీసులు ఆరెస్ట్ చేసారు. అయితే, బాత్ రూ… Read More
అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సైఐజ్వాల్ : ఈసారి మిజోరం లోక్సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడ… Read More
నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్ప… Read More
0 comments:
Post a Comment