వార్షిక బడ్జెట్ లో భాగంగా ఆయా శాఖలకు కేటాయింపులతోపాటు కొన్ని సరికొత్త ప్రతినాదనలనూ రూపొందిచామని, హైదరాబాద్ సిటీతోపాటు వివిధ అంశాల్లో కీలకమైన మార్పునకు అవి కారణభూతమవుతాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రతిపాదనల గురించి హరీశ్ ఇలా చెప్పారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRAbmD
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment