అమరావతి: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ..ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయంగా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వినియోగిస్తోందని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cFawXT
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment