అమరావతి: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ..ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయంగా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వినియోగిస్తోందని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cFawXT
జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్: తొమ్మిది నెలల్లో 180 అత్యాచారాలంటూ..!
Related Posts:
పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేత… Read More
దేశంలో కరోనా తొలి మరణం: ఆ వ్యక్తికి వైద్యం చేసిన డాక్టర్కు కరోనా పాజిటివ్బెంగూళరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ సోకి 76 ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కలబుర్గిలో చోటు చేసుకున్న ఈ మరణమే మనదేశంలో కరోనా తొల… Read More
ఏపీ స్ధానిక పోరు తేలకపోతే.. బడ్జెట్ సమావేశాలు ముందుకు ? ప్రభుత్వం సమాలోచనలు..ఏపీలో స్ధానిక ఎన్నికల పర్వం వాయిదా పడటం అన్ని సమీకరణాలను మార్చేస్తోంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటం వల్ల ఈ నెలాఖరులోగా నిర్వహించ తలపెట్ట… Read More
భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కరోనా వైరస్..? కోల్కతా ఐసోలేషన్ వార్డులో చికిత్స..వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కూడా కరోనా వైరస్ లక్ష… Read More
టీడీపీ నుండి పోటీ తప్పా ? అందుకే బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసా ? : వెల్లంపల్లి పై ఆనంద్ సూర్య ఫైర్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీలో వేధింపులు, బెదిరింపులు , దాడులు, దౌర్జన్యాలు కొనసాగాయని తెలుసు. ఇక ఎన్నికలు ఆరు వారల పాటు వాయిదా పడినప్పట… Read More
0 comments:
Post a Comment