దేశ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక ఈ క్రమంలో ఎటువంటి పనులు జరగటం లేదు. దీంతో దినసరి కూలీలు , వలస కూలీల బతుకు భారంగా మారుతుంది . కరోనా వైరస్ తో నెలకొన్న తాజా పరిస్థితులు పేదలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dzUUWc
Saturday, March 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment