Saturday, March 28, 2020

కరోనా లక్షణాలతో క్వారంటైన్ కు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే- 15 మంది కుటుంబ సభ్యులు కూడా..

గుంటూరులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగొచ్చిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముుస్తఫా బావతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరిద్దరూ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. అదే సమయంలో బావ, కుటుంబ సభ్యులతో కలిసి ఇన్ని రోజులుగా ఉంటున్న ఎమ్మెల్యే ముస్తఫా కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39p9n4a

0 comments:

Post a Comment