కరోనా వైరస్ను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వైరస్ గురించి సోషల్ మీడియాలో గానీ, టీవీలో గానీ తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆరురోజుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAUS09
coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..
Related Posts:
ఢిల్లీ ఎన్నికల్లో నా లెక్క తప్పింది: అమిత్ షాఎన్నికల రాజకీయంలో అపర చాణక్యుడిగా పేరుపొందిన అమిత్ షా వైఫల్యాన్ని తలుచుకుని మొట్టమొదటిసారి కుమిలిపోయారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం… Read More
కదలించే కథ: పేద విద్యార్థినిని ఆదుకున్న హైకోర్టు: ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోకుండా.. !హైదరాబాద్: ఉరుకులు, పరుగుల యాంత్రిక జీవనం, అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కే ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఉదంతం ఇది. హై… Read More
వాలంటైన్ డే నేపథ్యమేంటీ..? ప్రేమికుల రోజుగా ఎలా మారింది..?ప్రేమ..ఎప్పుడూ, ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. కానీ ప్రేమలో పడితే మాత్రం వారు ప్రపంచాన్ని మరచిపోతారు. ప్రేమ మైకంలో మునిగిపోతారు. కొందరు పెద్దల్నీ ఎదురిం… Read More
ఒమర్ అబ్దుల్లాకు దక్కని ఊరట: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. నేతలందరూ నిర్బంధంలో ఉండగానే!జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఆగస్టులో 370 ఎత్తివేత తర్వాత జమ్మూకాశ్మీర్.. రెం… Read More
0 comments:
Post a Comment