Saturday, March 28, 2020

coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..

కరోనా వైరస్‌‌ను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వైరస్ గురించి సోషల్ మీడియాలో గానీ, టీవీలో గానీ తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆరురోజుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAUS09

0 comments:

Post a Comment