ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ ను ఎలాగైనా రిపీట్ చేయాలని భావిస్తున్న సీఎం జగన్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదని తేల్చిచెప్పిన జగన్... నియోజకవర్గాల్లో పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించినట్లు అర్ధమవుతోంది. దీంతో వైసీపీ నేతలు ఆకాశమే హద్దుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38IkyEL
Wednesday, March 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment