న్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఇటీవల అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో బుదవారం పర్యటించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు అధిర్ రంజన్ చౌదరి, రణదీప్ సింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zD2YY
ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీ
Related Posts:
వివేకా హత్య... ప్రాణం పోయే సమయంలో లెటర్ రాయటం సాధ్యమా ? లేఖ పై వైసీపీ నేతల అనుమానాలెన్నో!వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. వివేకా హత్యోదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. గురువారం రాత్ర… Read More
ప్రియురాలు మోసం చేసిందని .. ప్రాణాలు తీసుకున్న యువకుడుప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణంతో సమానంగా ప్రేమించిన అమ్మాయి, తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని రై… Read More
టిడిపి అభ్యర్ది పై దాడి: గాల్లోకి కాల్పులు : మంత్రాలయం లో టెన్షన్..!రాయలసీమ లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని ఖగ్గలు గ్రామంలో టిడిపి - వైసిప… Read More
కేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడిన్యూఢిల్లీ : ఆ యువకుడిపై ఏ కేసు లేదు, పోలీసులు వేధించలేదు. సాధారణంగా కశ్మీర్ లో యువత భద్రతా దళాలపై రాళ్లురువ్వుతుంటారు. కొందరిపై కేసులు కూడా పెడుతుంటా… Read More
ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్న్యూజిలాండ్ : న్యూజిలాండ్ మసీదుల్లో మారణహోమం సృష్టించిన దుండగుడు బ్రెంటాన్ టారాంట్ నరనరాన జాత్యాంహకారం జీర్ణించుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పశ… Read More
0 comments:
Post a Comment