Tuesday, March 31, 2020

మీ త్యాగాన్ని చూసి గర్వపడుతున్నాం .. పోలీసు కుటుంబాలకు ఏపీ డీజీపీ లేఖ

కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుతాలు . ఇక ఈ నేపధ్యంలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్‌ వ్యాప్తిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dDSyFX

Related Posts:

0 comments:

Post a Comment