Tuesday, March 31, 2020

కరోనా వైరస్: మర్కజ్‌లో మహా విస్ఫోటనం.. ఇండియాలో ఆ జాతులు బతకవు.. షాకింగ్ రిపోర్ట్

ఇండియాలో అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా భావిస్తోన్న ఢిల్లీ నిజాముద్దీన్ 'మర్కజ్'కు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల మంది ముస్లింలు ప్రార్థనల కోసం అక్కడికొచ్చి.. కరోనా కాటుకు గురై.. తెలియకుండానే వైరస్‌ను వ్యాపింపజేశారు. ఆ వ్యాప్తి ఎంతదాకా వెళ్లిందంటే.. ఏకంగా కొన్ని జాతులకు జాతులే తుడిచిపెట్టుకుపోయేంత!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xFM3BK

Related Posts:

0 comments:

Post a Comment