Friday, March 27, 2020

రికార్డులను తిరగరాసిన నరేంద్ర మోడీ ‘కరోనావైరస్-లాక్‌డౌన్’ ప్రసంగం

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక మంది ప్రజలు వీక్షించిన టెలివిజన్ ప్రసంగంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2016లో నోట్ల రద్దు ప్రసంగాన్ని ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ammvIo

0 comments:

Post a Comment