న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక మంది ప్రజలు వీక్షించిన టెలివిజన్ ప్రసంగంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2016లో నోట్ల రద్దు ప్రసంగాన్ని ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ammvIo
రికార్డులను తిరగరాసిన నరేంద్ర మోడీ ‘కరోనావైరస్-లాక్డౌన్’ ప్రసంగం
Related Posts:
రష్యా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో .. అక్టోబర్ నుండి మార్చి వరకురష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది . స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి రానుందని కూడా ప్రకటించింది రష్యా . అయితే రష్యా వ్యాక్సిన్ థర్… Read More
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్ర్యండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోంది, మరణాల రేటు తగ్గుతోంది: హర్షవర్ధన్న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద ఏర్ప… Read More
Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !చెన్నై/ నాగర్ కోవిల్/ కన్యాకుమారి: ప్రియుడి మీద వ్యామోహంతో భర్త హత్యకు బెడ్ రూమ్ లో స్కెచ్ వేసిన భార్య స్టోరీ బాహుబలి పార్ట్ 1, బాహుబాలి పార్ట్ 2 టైప్… Read More
one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్లో ప్రధాని మోడీ..?కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరి… Read More
0 comments:
Post a Comment