కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని వణికిస్తుంది. అందుకే తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించింది. ఇలా దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణా ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . ఇక ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jl0SMQ
Friday, March 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment