Tuesday, March 24, 2020

తెలంగాణాలో డేంజర్ బెల్స్ ... 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలను వణికిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 534కి చేరింది .తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/399vLhK

0 comments:

Post a Comment