ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలను వణికిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 534కి చేరింది .తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/399vLhK
తెలంగాణాలో డేంజర్ బెల్స్ ... 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
Related Posts:
ఏపీలో మందుబాబులకు మరో షాక్- ప్రీమియం బ్రాండ్లపై పెంపు- చీప్ లిక్కర్పై తగ్గింపు..ఏపీలో మద్యం ధరల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. మద్యం వినియోగం తగ్గించడంతో పాటు మద్యం దొరక్క జరుగుతున్న మరణాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ధర… Read More
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు .. విద్యుత్ నగదు బదిలీపై సీఎం జగన్ క్లారిటీవిద్యుత్ నగదు బదిలీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ పథకం - నగదు బదిలీకి సంబంధించి రాష్ట్ర మంత్రివ… Read More
Wife plan: విజిట్ వస్తున్నావా ?, ప్రశ్నించిన భర్త ఫినిష్, ఇన్సూరెన్స్, ఆస్తి కోసం భార్య, అత్త స్కెచ్చెన్నై/ అంబూర్ / తిరుపత్తూర్: కాంట్రాక్టు పనులతో పాటు సమాజసేవ చేస్తున్న వ్యక్తి హత్య కేసులో ఆయన భార్య, అత్తతో పాటు ఆరు మందిని అరెస్టు చేశారు. బంధువులు… Read More
ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. గ్రౌండ్ రియాలిటీ... టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు ఎంతమంది..తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. టీశాట్,దూరదర్శన్ చానెల్స్ ద్వారా బోధిస్తున్న ఈ క్లాసులకు మ… Read More
ఐఎస్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐదుగురిపై ఎన్ఐఏ ఛార్జీషీటు: హైదరాబాదీనే కీలకంశ్రీనగర్/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)కు అనుబంధమైన ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)తో సంబంధాలున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు స… Read More
0 comments:
Post a Comment