Wednesday, March 18, 2020

కొత్త టెన్షన్.. 'పారాసిటమాల్'తో తప్పించుకుంటున్న విదేశీ ప్రయాణికులు..

తెలుగు రాష్ట్రాల్లో 'పారాసిటమాల్' మీద ఇప్పుడు ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్‌తో కరోనాకు చెక్ పెట్టవచ్చునని చెప్పడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రజల్లో భయాందోళన కలగకుండా వారికి ధైర్యం చెప్పేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా కామెంట్స్ చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8Cie2

Related Posts:

0 comments:

Post a Comment