తెలుగు రాష్ట్రాల్లో 'పారాసిటమాల్' మీద ఇప్పుడు ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్తో కరోనాకు చెక్ పెట్టవచ్చునని చెప్పడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రజల్లో భయాందోళన కలగకుండా వారికి ధైర్యం చెప్పేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా కామెంట్స్ చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అసలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8Cie2
కొత్త టెన్షన్.. 'పారాసిటమాల్'తో తప్పించుకుంటున్న విదేశీ ప్రయాణికులు..
Related Posts:
జగన్ ఆ గేమ్ జోలికెళ్లరు-ఓ ఎంపీ పోయినా ఫర్వాలేదు- ప్రజాబలమే ముఖ్యమన్న సజ్జలవైసీపీ కీలక నాయకుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ సర్కారులో ప్రజాభద్రతా సలహాదారుగా ఉన్నారు. సీఎం జగన్ గురించి కాస్త ఎక్కువగా తెలిసిన వారి… Read More
అజ్ఙాతంలోకి టీడీపీ మాజీమంత్రి: మోకా హత్యకేసులో బిగుస్తోన్న ఉచ్చు: గాలిస్తోన్న పోలీసులువిజయవాడ: రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్యోదంతం ఉచ్చు క్రమంగా తెలుగుదేశం పార్టీకి చెంది… Read More
టిక్ టాక్ కు థాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..నిషేధం తర్వాత వీడియో వైరల్భారత్-చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ గాల్వాన్ ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన … Read More
రఘురామ విషయంలో లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు .. అనర్హతా పిటీషన్ అందజేతనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో వైసిపి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ ను వైసిపి ఎంపీలు స్పీ… Read More
రఘురామపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు: విజయసాయిరెడ్డిగత కొద్ది రోజులుగా పార్టీలో వివాదాస్పదంగా మారిన ఎంపీ రఘురామకృష్ణం రాజుపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. రఘురామకృష్ణం … Read More
0 comments:
Post a Comment