Wednesday, March 18, 2020

వచ్చేశారు: కౌలాలంపూర్ నుంచి విశాఖకు చేరుకున్న 185 మంది విద్యార్థులు

విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న సుమారు 185 మంది భారత విద్యార్థులు బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కాగా, విశాఖ విమానాశ్రయం చేరుకున్న విద్యార్థులకు వైద్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి పరీక్షలు నిర్వహించారు. వారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvVXOr

Related Posts:

0 comments:

Post a Comment