Friday, March 6, 2020

కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో కొరవడిన స్పష్టత- ప్రజల్లో పెరుగుతున్న కన్ఫ్యూజన్

కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో స్పష్టత కొరవడుతోంది. తాజాగా ఎన్.పి.ఆర్ అమలును నిలిపివేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన ఎన్.పి.ఆర్ ప్రశ్నావళిలో ముస్లింలకు అభ్యంతరాలు ఉన్నందున దాన్ని అమలు చేయడం లేదని ప్రకటించింది. అయితే పార్లమెంటులో సీఏఏకు ఎందుకు మద్దతిచ్చారో, ఎన్.పి.ఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేని పరిస్ధితి నెలకొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vJFHkl

Related Posts:

0 comments:

Post a Comment