ఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి మే నెలలో విశాఖకు తరలిపోనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘాలకు తద్వారా ఉద్యోగులకూ సమాచారం ఇచ్చింది. మూడు రాజధానులపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమకు క్లారిటీ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో మే నెలలోనే తరలింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ThjnYi
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment