శ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని లెథ్పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్షా తారిఖ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం రాత్రి సోదాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wmphyr
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment