ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి , వివిధ రాజకీయ పార్టీల నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది. అందరూ ముక్త కంఠంతో జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ విపత్తుగా కరోనా పరిణమిస్తున్న తరుణంలో మనమంతా ఐక్యంగా ఉన్నామని ఎలాంటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33IfmzF
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment