ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి , వివిధ రాజకీయ పార్టీల నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది. అందరూ ముక్త కంఠంతో జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ విపత్తుగా కరోనా పరిణమిస్తున్న తరుణంలో మనమంతా ఐక్యంగా ఉన్నామని ఎలాంటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33IfmzF
జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ... వైన్స్ బంద్ .. సండే మందుబాబులకు షాక్
Related Posts:
వీడియో వైరల్ : ఓ హోటల్లో గెరిటె తిప్పి సర్వర్లుగా మారిన ధనవంతులువారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. నిత్యం బిజీగా గడిపే మనుషులు. ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఒక్కసారిగా వారు సర్వర్లుగ… Read More
ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే కేసీఆర్ ఆలోచన సరికాదు... ప్రజలే బుద్ధి చెప్తారు .. వీహెచ్ ధ్వజంతెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసింది. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగా… Read More
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: టెక్కీ, రెండేళ్ల కుమార్తె దుర్మరణంబీదర్: అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన కుమార్తె దుర్మరణం పాలయ్యారు. … Read More
అరే సాంబా వచ్చేయ్ రా పోదాం..! ఇక మనకు ఇక్కడ పని లేదంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్ : గబ్బర్ సింగ్ తప్పుకున్నారు. ఇంత జరిగాక ఎందుకు ఉంటారు... ఆయన తప్పుకోవడమే బెటర్.. దాదాపు గుడ్ బై చెప్పినట్టే.. పవన్ కళ్యాణ్ రాజకీయాల… Read More
వాజీ..వాజీ.. వాజీ..! ఆపరేషన్ గరుడ ఎటుపాయె శివాజీ..??అమరావతి/హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదా గురించి కొన్ని రోజులు ప్రత్యేక ఉద్యమం చేసిన హీరో శివాజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గరుడ శివాజీగా గుర్తింపు … Read More
0 comments:
Post a Comment