Sunday, March 15, 2020

వైసీపీ అండ.. ఎన్నికల అధికారుల అరాచకం: ఢిల్లీ వెళ్తా..అమిత్ షాను కలుస్తా: పవన్ కల్యాణ్ వార్నింగ్

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. ఈ ఎన్నికలను తాము వాయిదా వేయమని కోరలేదని, అయినప్పటికీ ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తానకే రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d2Wlfq

Related Posts:

0 comments:

Post a Comment